ప్రిన్సిపల్ కార్యాలయానికి తాళం

1381பார்த்தது
ప్రిన్సిపల్ కార్యాలయానికి తాళం
తేవివి దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు. తమ సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు తోలత కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. కొద్దిసేపటి తర్వాత ప్రిన్సిపల్ కవితా తోరాన్ అక్కడికి రాగ ఆమెను అడ్డుకున్నారు. సుమారు 30 నిమిషాలు తాళం తీయకపోవడంతో ఆమె కార్యాలయం బయట కుర్చీలో కూర్చున్నారు. విద్యార్థులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. విద్యార్థులు తీరుపై ప్రిన్సిపాల్ అసహనం వ్యక్తం చేశారు. చివరికి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో నిరసన విరమించి వెళ్లిపోయారు.

தொடர்புடைய செய்தி