ఏచూరి సీతారాం మరణం విప్లవ ఉద్యమానికి తీరని లోటు

84பார்த்தது
ఏచూరి సీతారాం మరణం విప్లవ ఉద్యమానికి తీరని లోటు
వర్ని మండల చౌరస్తాలో ఏచూరి సీతారాం మరణం తీరని లోటు అని సిపిఎం పార్టీ నాయకులు వర్ని మండల ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. శుక్రవారం ఆయన సీతారాంచిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేకల మల్లేష్ గంగాధర్, సాయిలు, మారయ్య, సాయి, లింగం, బైరాపూర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி