రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

71பார்த்தது
రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 19న ఉదయం 10: 30 గంటలకు రుద్రూర్ సబ్ స్టేషన్ లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక సభను నిర్వహించనున్నట్లు ఏడీ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రూర్ సబ్ డివిజన్ పరిధిలోని రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, చందూర్ మండలాల విద్యుత్ వినియోగదారులకు సరఫరా సేవల్లో ఏవైనా సమస్యలుంటే సదస్సు దృష్టికి తీసుకురావాలని కోరారు.

தொடர்புடைய செய்தி