ప్రభుత్వ పాలన ఏం నచ్చిందో ఎమ్మెల్యే తెలియజేయాలి: బాజిరెడ్డి

540பார்த்தது
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారని ఇప్పుడు ఏం నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం రైతుల పక్షాన బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி