బియ్యం లారీ పట్టివేత

58பார்த்தது
బియ్యం లారీ పట్టివేత
మిల్లింగ్ చేయడానికి వెళ్తున్న వడ్లు, బియ్యంగా పట్టి కొందరు వ్యాపారులు అక్రమదారి పట్టించి కోట్లు గడిస్తున్నారు. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం కూర్ల గ్రామం నుంచి ఓ రైస్మిల్ యజమాని అక్రమంగా ధాన్యం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంకు తరలిస్తుండగా బీర్కూరులో పోలీసులు పట్టుకున్నారు. ఈ ధాన్యానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి (వే బిల్లులు) లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி