విద్యార్థినికి మెడల్, ప్రశంస పత్రన్ని అందజేసిన ఎమ్మెల్యే

81பார்த்தது
బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సాత్విక కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెడల్, ప్రశంస పత్రన్ని మంగళవారం మాజీ స్పీకర్ , ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ధనలక్మి , నాయకులు ఖలేక్, అలిబిన్ అబ్దుల్లా, అసద్, కాసుల రోహిత్, బాబా, , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, పాండు రంగ శర్మ, విద్యార్తినీలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி