బైరాపురం గ్రామంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగుల్ గొండ పుష్పాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, దాబా శీను, బీటెక్ లక్ష్మణ్, డాన్ శ్రీను, బాలకృష్ణ, కుమ్మరి సాయిలు, గణపురం లక్ష్మణ్, గుమ్మ భూమయ్య, పండరి తదితరులు పాల్గొన్నారు.