ఎమ్మెల్యే పోచారంను కలిసిన వర్ని కాంగ్రెస్ నేతలు

74பார்த்தது
ఎమ్మెల్యే పోచారంను కలిసిన వర్ని కాంగ్రెస్ నేతలు
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ లోని తమ నివాస గృహంలో శుక్రవారం వర్ని మండల కాంగ్రెస్ నేతలు మర్యాద పూర్వకంగా కలిసారు. కలిసిన వారిలో నేమాని వీర్రాజు (బుజ్జి), ప్రశాంత్ పటేల్, దామినేని నాగేశ్వర్ రావు, గోవర్ధన్ గౌడ్, బాలు, సురేష్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி