బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కుస్తీ పోటీలకు మహబూబ్ నగర్, వరంగల్ నుండి వచ్చి కుస్తీ పోటీలో పాల్గొని గెలుపొందిన మహిళా రెజ్లర్లను గ్రామ బిఆర్ఎస్ నాయకుడు ప్రశాంత్ కుమార్ శాలువతో ఘనంగా సత్కరించారు.