పారాలింపిక్ రికార్డును 2 సార్లు బద్దలు కొట్టి గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ సుమిత్

61பார்த்தது
పారాలింపిక్ రికార్డును 2 సార్లు బద్దలు కొట్టి గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ సుమిత్
భారత పారా-జావెలిన్ స్టార్ సుమిత్ యాంటిల్, పురుషుల జావెలిన్ త్రో F64 ఫైనల్‌లో రికార్డ్ బద్దలు కొట్టి పారిస్ పారాలింపిక్స్ 2024లో భారతదేశానికి 3వ బంగారు పతకాన్ని సాధించాడు. అతడు ఫైనల్‌లో రెండుసార్లు పారాలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే సమయంలో 70.59 మీటర్ల బెస్ట్ త్రో విసిరాడు. ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు మూడు స్వర్ణ పతకాలు సహా మొత్తం 14 పతకాలు సాధించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி