చెరువు మత్తడి పరిశీలించిన ఎమ్మెల్యే

80பார்த்தது
రాయికల్ పట్టణంలో ఉదృతంగా పారుతున్న పెద్ద చెరువు మత్తడిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, పొంగుతున్న వాగులు,వంకలు,రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను కోరారు.

தொடர்புடைய செய்தி