కరీంనగర్ లో బిఎమ్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

54பார்த்தது
కరీంనగర్ లో బిఎమ్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద భారతీయ మద్దూర్ సంఘ స్థాపించి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా డిఎంఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పల సురేష్ తో పాటు జిల్లా కన్వీనర్ పసుల శ్రవణ్, నక్క అరుణ్, వీధి వ్యాపారుల సంఘం నాయకులు, సుల్తాన్ పలువురు వీధి వ్యాపారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி