జగిత్యాల పోలీసుల అదుపులో క్రిప్టో, బిట్ కాయిన్ ముఠా సభ్యులు

69பார்த்தது
జగిత్యాల పోలీసుల అదుపులో క్రిప్టో, బిట్ కాయిన్ ముఠా సభ్యులు
జగిత్యాలలో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో ప్రజలతో భారీ పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు జగిత్యాల పట్టణ సీఐ ఎస్. వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. గుమ్మడాల నర్సయ్య, కోయల్కర్ వేణు, ఆరె రాజేష్, కూరెల బాబు, కొట్టె మారుతి లు ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలను ప్రస్తుతం అందుబాటులో గల సాంకేతికతతో ప్రజలకు అధిక ఆదాయం వస్తుందని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி