పట్టభద్రుల విఎన్ఆర్ క్లాసులు ప్రారంభించిన ప్రభుత్వం విప్

76பார்த்தது
పట్టభద్రుల విఎన్ఆర్ క్లాసులు ప్రారంభించిన ప్రభుత్వం విప్
పట్టబద్రులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ధర్మపురిలోని స్థానిక ప్రవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన అల్ఫోర్స్ విఎన్ఆర్ క్లాసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ను అల్ఫోర్స్ విద్యసంస్థల చైర్మన్ నరేందర్ కలిసి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி