గొల్లపల్లి:మార్కెట్ లో ప్యాక్స్ వరి సెంటర్ ప్రారంభము

50பார்த்தது
గొల్లపల్లి:మార్కెట్ లో ప్యాక్స్ వరి సెంటర్ ప్రారంభము
గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్యాక్స్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్. భీమ సంతోష్, ప్యాక్స్ చైర్మన్. రాజ సుమన్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్. పురపాటి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు. ముస్కు నిషాంత్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు, ప్యాక్స్ డైరెక్టర్స్. గొల్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కార్యదర్శి ఫెయిజోద్దిన్, మార్కెట్, ప్యాక్స్ సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி