రాజారాంపల్లిలో కొలువుదీరిన దుర్గా దేవి విగ్రహం

58பார்த்தது
రాజారాంపల్లిలో కొలువుదీరిన దుర్గా దేవి విగ్రహం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణం ఆవరణలో గురువారం దుర్గా దేవి విగ్రహాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే స్థలంలో దసరా పండుగకు ముందు దేవీ నవ రాత్రోత్సవాల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజారాంపల్లి తాజా మాజీ సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్ యాదవ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி