రాజారాంపల్లి మహిళలకు చీరలు పంపిణీ

74பார்த்தது
రాజారాంపల్లి మహిళలకు చీరలు పంపిణీ
ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామ జై హనుమాన్ ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దేవీ విగ్రహం వద్ద సోమవారం అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు, వస్త్ర కానుకలను కాంగ్రెస్ పార్టీ యువ నేత సంగ అరుణ రమేష్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అందరు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி