జ‌గ‌న్ నువ్వు అస‌లు మ‌నిషివేనా: భార్గవి కళ్యాణి

560பார்த்தது
జగన్ అసలు నువ్వు మనిషివా పశువువా అంటూ బీజెవైఎం నాయకురాలు భార్గవి కళ్యాణి ఫైర్ అయ్యారు. తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై ఆమె మాట్లాడారు. జగన్ లాంటి నీచుడిని సీఎం కూర్చిలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ హిందువులకు సిగ్గు లేదని మండిపడ్డారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని, ఎవరైనా వైసీపీ కండువా వేసుకొని కనిపిస్తే చెప్పు తీసుకొని కొట్టండన్నారు. జగన్.. మీ నాన్నని చూస్తే దండం పెట్టాలనిపిస్తది. కానీ నిన్ను చూస్తే పిండం పెట్టాలనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி