విజయవంతంగా క్షిపణి పరీక్షలు జరిపిన భారత్

50பார்த்தது
విజయవంతంగా క్షిపణి పరీక్షలు జరిపిన భారత్
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత్ మూడు VSHORADS (వెరీ షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత సైన్యాన్ని, DRDOను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. గత దశాబ్ద కాలంగా రష్యాకు సంబంధించిన క్షిపణులపై ఆధారపడ్డామని, ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేయబడిన క్షిపణులతో భారత్‌కు బలం పెరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி