శెనగపిండితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

76பார்த்தது
శెనగపిండితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది
ముఖ సౌందర్యం కోసం శెనగపిండి మంచిదని నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముఖంపై జిడ్డును తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మొటిమలను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. శెనగపిండిలో చిటికెడు పసుపు, రోజ్ వాటర్, పాలు, తేనె, అలోవెరాను కలిపి ముఖం, మెడపై అప్లై చేసి 25 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

தொடர்புடைய செய்தி