అధికారంలోకి వస్తే గంటలోపే మద్య నిషేధాన్ని రద్దు చేస్తా: ప్రశాంత్ కిషోర్

68பார்த்தது
అధికారంలోకి వస్తే గంటలోపే మద్య నిషేధాన్ని రద్దు చేస్తా: ప్రశాంత్ కిషోర్
బీహార్ లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపే మద్య నిషేధాన్ని రద్దు చేస్తానని రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ గురించి మాట్లాడుతూ.. వారిద్దరి వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం లేదని అన్నారు. బీహార్ ప్రజలు 30 ఏళ్లుగా వారిని భరిస్తున్నారని, ఇప్పటికైనా వారు బీహార్ ను విడిచిపెట్టాలని అన్నారు.

தொடர்புடைய செய்தி