50లక్షల చోరీ కేసును చేదించిన మైలర్ దేవ్ పల్లి పోలీసులు

56பார்த்தது
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 21వ తేదీన తెల్లవారు జమున కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రగతి ట్రేడర్స్ లో జరిగిన 50లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను రాజేంద్రనగర్ డిసిపి చింతమనెని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 11మంది గ్యాంగ్ కి సంబంధించిన సభ్యులు ఈ చోరీకి పాల్పడినట్లుగా తెలిపారు. గతంలోనూ ఈ గ్యాంగ్ దొంగతనం కేసులో, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி