ఉప్పల్ భాగాయత్ లో చెరువును తలపిస్తున్న మెయిన్ రోడ్డు

50பார்த்தது
ఉదయం మహానగరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయయ్యాయి. ఉప్పల్ భాగయత్ కాలని మెయిన్ రోడ్డులో వర్షంతో వరద నీరు ఉప్పొంగుతూ రోడ్డు చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

தொடர்புடைய செய்தி