ఓయూలో బీఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అరెస్ట్

75பார்த்தது
సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వి విద్యార్థులు డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వెళతారని ఓయూ హాస్టల్లలో ఉన్న బీఆర్ఎస్ వి విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేసి ఓయు పిఎస్ కు తరలించారు. ఓయూ హాస్టల్ లో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి తమను అక్రమంగా అరెస్టు చేశారని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు.

தொடர்புடைய செய்தி