కుషాయిగూడలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం

83பார்த்தது
కుషాయిగూడలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగంగా జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి పోతాగాని గోపాల్ గౌడ్ ఆద్వర్యంలో గురువారం ఉప్పల్ పరిధి కుషాయిగూడ మనీషా గార్డెన్లో కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంబించనున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పి ఎమ్ నరేంద్రమోదీ నాయకత్వాన్ని మరోసారి బలపరిచి 2047 కల్ల భారత దేశాన్ని అగ్ర దేశంగా నిలబెట్టాలనే కలను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி