గర్భిణుల సంరక్షణకు బాధ్యతగా పనిచేయాలి

62பார்த்தது
గర్భిణుల సంరక్షణకు బాధ్యతగా పనిచేయాలి
గర్భిణుల సంరక్షణ విషయంలో ఆశా వర్కర్లు పూర్తిస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని రంగారెడ్డి జిల్లా డీఎం హెచ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గర్భిణుల సంరక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆశా వర్కర్లకు శేరిలింగంపల్లి ప్రాథమిక వైద్య కేంద్రంలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన విచ్చేసి, వారికి ధ్రువపత్రాలు అందజేశారు. తదితర అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி