గణనాధుని దర్శించుకున్న డీజీపీ

56பார்த்தது
గణనాధుని దర్శించుకున్న డీజీపీ
న్యూ బోయిన్ పల్లిలోని రానా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని నార్త్ జోన్ డిసిపి రేష్మి పేరు మాల్ గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలు ఆమె పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు చేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, మండప నిర్వాహకులు రాము, టింకు గౌడ్, జంపన రవి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி