హైదరాబాద్ ని షేక్ చేస్తున్న డెంగ్యూ ఫీవర్

82பார்த்தது
హైదరాబాద్ ని షేక్ చేస్తున్న డెంగ్యూ ఫీవర్
హైదరాబాద్ నగరాన్ని డెంగ్యూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 404 కాలనీల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 నుంచి 15 వరకు జిహెచ్ఎంసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. 731 మందికి డెంగ్యూ, ఒకరికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. కాగా, 378 మందికి మాత్రమే డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బల్దియా లెక్కలు చెప్పడం గమనార్హం. పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி