సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 18.5కిలోల గంజాయి పట్టివేత

62பார்த்தது
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 18.5కిలోల గంజాయి పట్టివేత
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని శనివారం సికింద్రాబాద్ రైల్వస్టేషన్లో జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 4. 61లక్షల విలువైన 18. 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీపీ డిఎస్పి ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. సీఐ సాయీశ్వర్ గౌడ్ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఒడిశాకు చెందిన సుదర్శన్(54) పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఒడిస్సాలో గుజరాత్లో అమ్ముతున్నట్లు తేలిందన్నారు.

தொடர்புடைய செய்தி