జీహెచ్ఎంసీ లో కలిస్తే కంటోన్మెంట్ కు నష్టమే: రామకృష్ణ

68பார்த்தது
జిహెచ్ఎంసి లో కంటోన్మెంట్ విలీనం అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి లాభం కంటే నష్టమే ఎక్కువ అని కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జి. రామకృష్ణ స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు కొంత మెరుగు ఉంటుంది తప్ప మిగతా విషయంలో కంటోన్మెంట్ ప్రాంతానికి నష్టం జరుగుతుందన్నారు. జిహెచ్ఎంసి పూర్తి నష్టాల్లో ఉందని అలాంటి దాంట్లో కంటోన్మెంట్ ను విలీనం చేస్తే ఎలా డెవలప్మెంట్ అవుతుందని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி