తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

66பார்த்தது
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలో 10% రాయితీ కల్పిస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని ఏసీ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులో వర్తిస్తుందని, ముందస్తు రిజర్వేషన్స్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https//www.tgsrtcbus.in లో చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி