బోనాల వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్

66பார்த்தது
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆషాఢ మాసం బోనాలు నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయ పూజారులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி