తమ సమస్యలు పరిష్కారం చేయని బిల్డర్ పై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఫ్లాట్ ఓనర్స్, పలు మార్లు సమస్య పరిష్కారం కోసం బిల్డర్ ని కోరిన స్పందించకపోవటంతో రెసిడెంట్స్ తమ అపార్ట్మెంట్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సీఎం ఒక్కరే తమ సమస్య పరిష్కరించగలరని, అయన మీద తమకు నమ్మకం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా ఉన్న ఈ ఫ్లెక్స్ ని నిజాంపేట్ వాసులు ఆసక్తి గా చూస్తున్నారు.