పోలీసులు చితకబాదారని.. బాధితుడు ఆవేదన

63பார்த்தது
4 రోజుల క్రితం హైదరాబాద్ షాపూర్ నగర్‌లోని ఓ కల్లు కాపౌండ్ వద్ద రమేశ్‌ నాయక్ మద్యం సేవిస్తున్న క్రమంలో పక్కన కొందరు డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. దీంతో 100కు సమాచారం ఇచ్చారు. 'గొడవ వద్దు.. ఎవరి డబ్బులు వారు తీసుకుని వెళ్లండి' అని చెప్పిన పాపానికి తనను స్టేషన్‌ తీసుకెళ్లి చితకబాదారని రమేశ్‌ కన్నీరు మున్నీరయ్యాడు. తనకు న్యాయం చేయాలని భార్యభర్తలు వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி