అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత

75பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సూరారం లోని విశ్వకర్మ కాలనీ లో సివిల్ సప్లై విజిలెన్స్ మరియు స్థానిక సూరారం పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ఓ ఇంటిపైన రైడ్ చేసి దాదాపుగా 60 నుండి 80 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వకర్మ కాలనీలో అర్జున్ పాండే నివాసముండే వ్యక్తి కొంతమంది వ్యక్తుల ద్వారా ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొనుగోలు చేసేవాడు.

தொடர்புடைய செய்தி