అధికారుల నిర్లక్ష్యంతో గణపతి నిమర్జనం ఆలస్యం

60பார்த்தது
అధికారుల నిర్లక్ష్యంతో గణపతి నిమర్జనం ఆలస్యం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డ గణేష్ నిమజ్జోత్సవం వద్ద భక్తుల ఇక్కట్లు పడుతున్నారు. పలు విభాగాల అధికారుల నిర్లక్ష్యంతో వెన్నెలగడ్డ గణేష్ నిమజ్జనోత్సవంలో ఆదివారం తీవ్ర జాప్యం జరుగుతుంది. తమ గణనాథుడు ముందు అంటే మా గణనాథుడు ముందు అంటూ భక్తులు పోలీసుల ముందే వాగ్వాదానికి దిగారు. నిమజ్జనం కోసం ఒకటే క్రేన్ ఏర్పాటు చేయడంతో ఆలస్యం జరిగి నిమజ్జనం లేట్ అవుతుంది.

தொடர்புடைய செய்தி