శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఫుడ్ మేళా

54பார்த்தது
శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఫుడ్ మేళా
తాండూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఫుడ్ మేళా శుక్రవారం నిర్వహించార. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాకోషాధికారి కల్వ సుజాత గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி