రోడ్ల పైన వర్షపు నీరు రాకపోకలకు ఇబ్బందులు

66பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షానికి జీడిమెట్ల పారిశ్రామిక వాడ రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో మంగళవారం రాకపోకలకు వాహనదారులు, పాదచారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని వాహనాలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి, మోకాళ్ల లోతు వర్షపు నీటి ప్రభావం వెళ్తుంది. స్థానిక ఐలా వారు ఇప్పటివరకు తక్షణ సహాయం ఏమి చేయడం లేదు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

தொடர்புடைய செய்தி