ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

61பார்த்தது
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
పూడూర్ మండల పరిధిలోని జెడ్పి హెచ్ ఎస్ మంచన్ పల్లి, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని గుర్తు చేసుకుంటూ గురువుల గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி