గ్యాస్ సబ్సిడీ పత్రాల అందజేత

66பார்த்தது
గ్యాస్ సబ్సిడీ పత్రాల అందజేత
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బొట్లవనితండా పరిధిలో మహాలక్ష్మి పథకంలో భాగంగా అందజేసిన సబ్సిడీ పత్రాలను బుధవారం మాజీ వైస్ ఎంపీపీ దేశ్య నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెగ్యా నాయక్, పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி