గాంధీ భవన్ లో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

68பார்த்தது
నేడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. నాంపల్లిలోని గాంధీ భవన్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మేల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, చల్లా నరసింహ రెడ్డి, నిరంజన్ కుమార్ రావు, అల్లాం భాస్కర్, మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி