రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

67பார்த்தது
మల్లేపల్లి డివిజన్ పరిధిలో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ జాఫర్ ఖాన్ సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలోని హాబీబ్ నగర్లో కొనసాగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ. 8 లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో ఈ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி