ప్రజా దర్బార్ లో జీవో 46 బాధితుల ఆందోళన

67பார்த்தது
పంజాగుట్ట ప్రజా దర్బార్ లో శుక్రవారం జీవో 46 బాధితులు నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో అవేదన వ్యక్తం చేశారు. దీనిపై కోర్టు విచారణకు హాజరుకావాలని అడ్వోకేట్ జనరల్ 20 సార్లు డుమ్మా కొట్టడంతో మనస్తాపం చెంది 14 మంది మరణించారని, ఇంకెంతకాలం ఇలా చేస్తారని బాధితులు చిన్నారెడ్డి ముందు వాపోయారు.

தொடர்புடைய செய்தி