గౌడ్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

75பார்த்தது
గౌడ్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు ముద్దగౌని అరవింద్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన జరిగే గౌడ్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగం పల్లిలో సాయంత్రం 5: 30 గంటలకు జరిగే కార్యక్రమము పోస్టర్ ఆవిష్కరణ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణగౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி