సాయంత్రం లోపు చైర్మన్ ను నియమిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

70பார்த்தது
విద్యుత్ కమిషన్ పై విచారణ కోరింది బీఆర్ఎస్ పార్టేనని సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత కమిషనే వద్దని కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని, చైర్మన్ ను మాత్రమే మార్చాలని ఆదేశించినట్లు సీఎం గుర్తు చేశారు. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி