కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

66பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని మంగళవారం స్వీకరించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పథాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రు తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ గీతాన్ని అలపించారు. జాతీయ జెండాను ఎగురవేశారు.

தொடர்புடைய செய்தி