మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం అవరణలో ప్రజా పరిపాలన దినోత్సవం

61பார்த்தது
మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం అవరణలో ప్రజా పరిపాలన దినోత్సవం
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అవరణలో మంగళవారం సెప్టెంబర్‌ 17 ప్రజా పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி