అరుంధతి నగర్ సమస్యల గురించి వినతి పత్రం అందజేత

53பார்த்தது
అరుంధతి నగర్ సమస్యల గురించి వినతి పత్రం అందజేత
అరుంధతి నగర్ యూత్ సభ్యులు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలిసి అరుంధతి నగర్ సమస్యల గురించి వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుక్కల బెడద, దోమల వల్ల డెంగ్యూ మలేరియాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పరిస్థితి ని వివరించడం జరిగిందని అన్నారు.

தொடர்புடைய செய்தி