నూతన వాహనాలు ప్రారంభించిన మున్సిపల్ మేయర్

80பார்த்தது
నూతన వాహనాలు ప్రారంభించిన మున్సిపల్ మేయర్
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతన వాహనాలను కార్పొరేషన్ మూవీ మేయర్ అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி