బీజేపీలోకి న్యాయవాదులు

81பார்த்தது
బీజేపీలోకి న్యాయవాదులు
మేడ్చల్ మున్సిపల్ సీనియర్ బీజేపీ నాయకులు న్యాయవాది పికెట్ నర్సింగరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు న్యాయవాదులు బట్టు అనిల్.
ఈ నేపధ్యంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు పలువురు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி